ప్రధాన కంటెంట్‌కు వెళ్లడానికి

ఛాయాచిత్రాల ప్రదర్శన

Hon’ble CM Shri A. Revanth Reddy Reviews ‘Praja Palana – Pragati Pranalika’ with District Collectors at Dr. B.R. Ambedkar Telangana Secretariat

మార్చి 6వ తేదీ నుంచి జూన్ 12 వరకు 99 రోజులపాటు నిర్వహించనున్న “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమం నేపథ్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేశారు.

Hon’ble CM Shri A. Revanth Reddy handed over ex gratia compensation to the families of those who lost their lives in the bus accident near Medina in Saudi Arabia.

సౌదీ అరేబియా మదీనా సమీపంలో బస్సు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా పరిహారం అందించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి గారు వారికి చెక్కులను అందించారు.

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in the Group I & II Officers Training Valedictory Ceremony at Dr MCR HRD Institute, Hyderabad.

గ్రూప్ I (271 మంది), గ్రూప్ II (175 మంది) ఉద్యోగాలు పొందిన అధికారులు MCR HRDI లో ఫౌండేషన్ కోర్సును పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు.

Hon’ble CM Sri A. Revanth Reddy today delivered the Keynote Address at the India-AI Impact Summit 2026 held at Bharat Mandapam, New Delhi.

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ఇండియా-ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026లో ముఖ్యమంత్రి గారు కీలకోపన్యాసం చేశారు. భారత ప్రభుత్వం సహకారంతో దేశానికి ఒక “ఏఐ స్టార్టప్ విలేజ్”ను ఏర్పాటు చేయడానికి తెలంగాణ సిద్ధంగా ఉందని ప్రకటించారు

Hon’ble CM Sri A. Revanth Reddy participated in the Inaugural Ceremony of BioAsia 2026 at the HITEX Exhibition Centre, Hyderabad.

హైదరాబాద్ హైటెక్స్‌లో ప్రతిష్ఠాత్మకమైన 23వ బయో ఏషియా (BioAsia 2026) అంతర్జాతీయ సదస్సును ముఖ్యమంత్రి గారు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారితో కలిసి ప్రారంభించారు.

Hon’ble CM Sri A. Revanth Reddy participated in Sant Sri Sevalal Maharaj Jayanti Celebrations at Sevalal Banjara Bhavan, Hyderabad.

రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బంజారా భవన్‌లో జరిగిన సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, ఎంపీ పొరిక బలరాం నాయక్ గారితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

Skip to content