ప్రధాన కంటెంట్‌కు వెళ్లడానికి

Search Results

Hon’ble CM Shri A. Revanth Reddy met Hon’ble Union Minister for Heavy Industries Shri H.D. Kumaraswamy in New Delhi.

హైద‌రాబాద్‌ నగరానికి మ‌రో 800 ఎల‌క్ట్రిక్ బ‌స్సులు (#EV) కేటాయించాల‌ని ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు కేంద్ర భారీ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి గారికి విజ్ఞ‌ప్తి చేశారు.

Read More »

Hon’ble CM Shri A. Revanth Reddy attended 10th NITI Aayog Governing Council.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్‌ 10 వ సమావేశంలో ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, దేశ సమగ్రాభివృద్ధి, తెలంగాణ పునర్నిర్మాణానికి అనుసరిస్తున్న విధివిధానాలు, భవిష్యత్తు లక్ష్యాలను సమగ్రంగా వివరించారు.

Read More »

Sri A. Revanth Reddy participates in various development programs and a public meeting at Pastapur, Zaheerabad.

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో మంత్రులు దామోదర రాజనర్సింహ గారు, కొండా సురేఖ గారు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి గారు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.

Read More »

CM Sri A. Revanth Reddy participated in the inauguration of Kendriya Vidyalaya at Machnoor Village, Jharasangam Mandal, Sangareddy District.

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం మచునూరులో నిర్మించిన కేంద్రీయ విద్యాలయ నూతన భవనాన్ని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు.

Read More »

CM Shri A. Revanth Reddy launched the “Nallamala Declaration” at Macharam village, Amrabad mandal, Nagarkurnool district

తెలంగాణలోని గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపే సరికొత్త పథకానికి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని 2,30,735 మంది గిరిజన రైతులకు 6.69 లక్షల ఎకరాలకు భూ యాజమాన్యపు హక్కులు కల్పించే “ఇందిర సౌర గిరి జల వికాసం” పథకానికి సంబంధించి “నల్లమల డిక్లరేషన్” ను ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించారు.

Read More »

CM Sri A. Revanth Reddy participated in the launch of the Indira Soura Giri Jala Vikasam scheme.

సోలార్ విద్యుత్ ఆధారిత వ్యవసాయం చేసే నియోజకవర్గంగా అచ్చంపేటను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు.

Read More »

CM Sri. A. Revanth Reddy participated in Launch of WE Hub-Women Acceleration Programme at JRC Convention, Jubliee Hills, Hyderabad

వి హబ్ (We Hub Hyderabad) ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి గారు “విమెన్ యాక్సిలరేషన్ ప్రోగ్రాం”ను ప్రారంభించారు.

Read More »

CM Sri. A. Revanth Reddy Flags Off Haj Pilgrims’ Buses at Haj House, Nampally, Hyderabad.

హజ్‌ యాత్రికులకు వీడ్కోలు పలుకుతూ సంబంధించిన బస్సులను నాంపల్లి హజ్‌ హౌజ్‌ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, యాత్రికులకు శుభాభినందనలు తెలియజేశారు.

Read More »

CM Sri A. Revanth Reddy participated in the sacred Saraswati Pushkaralu 2025 at Kaleshwaram.

అంగరంగ వైభవంగా ప్రారంభమైన పవిత్ర సరస్వతి మహా పుష్కరాల్లో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు. తొలుత పుష్కర ఘాట్ వద్ద వేద మంత్రోచ్ఛారణల మధ్య శ్రీ సరస్వతీ దేవి వారి ఏకశిలా విగ్రహాన్ని ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించారు.

Read More »
Skip to content