
Hon’ble CM Shri A. Revanth Reddy handed over ex gratia compensation to the families of those who lost their lives in the bus accident near Medina in Saudi Arabia.
సౌదీ అరేబియా మదీనా సమీపంలో బస్సు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా పరిహారం అందించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి గారు వారికి చెక్కులను అందించారు.




