
Hon’ble CM Sri A. Revanth Reddy participated in Ghazal & Musical Evening at Chowmahalla Palace, Hyderabad.
తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో ప్రఖ్యాత సూఫీ, గజల్ గాయని శ్రీమతి అనితా సింఘ్వీ గారి గజల్ సంగీత విభావరి కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారితో కలిసి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు హాజరయ్యారు.




