ప్రధాన కంటెంట్‌కు వెళ్లడానికి

Search Results

Eli Lilly to Invest ₹9,000 Crore in Hyderabad to Expand Contract Manufacturing Operations

ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఎలీ లిల్లీ అండ్ కో (Eli Lilly and Co) ప్రెసిడెంట్ ప్యాట్రిక్ జాన్సన్ గారు, సంస్థ ఇండియా ప్రెసిడెంట్ విన్స్‌లో టూకర్ గారితో పాటు ఇతర ప్రతినిధులు ముఖ్యమంత్రి గారితో సమావేశమయ్యారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy pays floral tribute to Mahatma Gandhi at Bapu Ghat, Langer House.

జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ లంగర్‌హౌస్‌లోని బాపూఘాట్ వద్ద గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ గారితో కలిసి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మహాత్ముడికి పుష్పాంజలి ఘటించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy participated in Inauguration of Bathukamma Kunta Lake and public meeting at Amberpet.

దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత కబ్జాల నుంచి రక్షించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడిన అంబర్ పేట బతుకమ్మకుంటను బతుకమ్మ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy participated in the inauguration of Sewage Treatment Plants (STP) at Amberpet.

హైదరాబాద్ అంబర్‌పేట్ వద్ద నిర్మించిన సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్‌లను ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. వీటికి తోడు మురుగునీటి శుద్ధి కోసం రూ. 3849.10 కోట్లతో కొత్తగా నిర్మించనున్న 39 ఎస్టీపీలకు ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు.

Read More »

Hon’ble CM Revanth Reddy participated in Foundation Stone Laying Ceremony for FCDA Building and Greenfield Radial Road-1 at Meerkhanpet.

ప్రపంచంలోని ఫార్చూన్ 500 కంపెనీలు తెలంగాణలోని భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి కార్యకలాపాలను నిర్వహించుకునేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వెల్లడించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in Telangana Tourism Conclave 2025 at Shilparamam, Hyderabad.

ప్రపంచ పర్యాటక దినోత్సవం రోజున శిల్పారామం, సంప్రదాయ వేదికలో ‘టూరిజం కాంక్లేవ్ -2025’ లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు, వాకిటి శ్రీహరి గారు, సలహాదారు వేం నరేందర్ రెడ్డి గార్లతో కలిసి ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Inaugurated Advanced Technology Centre at Mallepally, Hyderabad.

రాష్ట్రంలోని ఐటీఐలను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా (ATCs) మార్చిన నేపథ్యంలో మల్లేపల్లి ఐటీఐ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం నుంచి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా 65 ఏటీసీలను విర్చువల్‌గా ప్రారంభించారు.

Read More »

Hon’ble CM Revanth Reddy participated in Tamil Nadu Educational Renaissance Program with Hon’ble CM Stalin in Chennai.

తమిళనాడు ప్రభుత్వం చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ‘విద్యా పునరుజ్జీవన వేడుక’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.

Read More »
Skip to content