ప్రధాన కంటెంట్‌కు వెళ్లడానికి

ఛాయాచిత్రాల ప్రదర్శన

Hon’ble CM Revanth Reddy participated in Gruha Pravesham of Indiramma Indlu beneficiaries at Bhadradri Kothagudem District.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బెండాలపాడులో ఇందిరమ్మ ఇండ్ల పైలాన్‌ను ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించారు. ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకుని గృహ ప్రవేశం చేసుకున్న కుటుంబాలతో కొద్దిసేపు గడిపారు.

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy participated in the Ponthuvallu MP Merit Award 2025.

కేరళలోని అలప్పుళలో లోక్‌సభ సభ్యుడు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ కేసీ వేణుగోపాల్ గారు ప్రతిభ కనబరిచే విద్యార్థినీ విద్యార్థులకు ఎంపీ మెరిట్ అవార్డులు-2025 బహూకరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

CM Sri A. Revanth Reddy conducted a review of the Education Department at the Integrated Command and Control Centre (ICCC).

పాఠ‌శాల‌లు మొద‌లు విశ్వవిద్యాల‌యాల వ‌ర‌కు ప్ర‌తి విద్యా సంస్థ‌లోనూ మెరుగైన విద్యా బోధ‌న, బోధ‌న‌లో నాణ్య‌తా ప్ర‌మాణాలు మ‌రింత‌గా పెంచాల‌ని ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు

CM Sri A. Revanth Reddy conducted an aerial survey in the flood-affected areas.

పలు జిల్లాల్లో భారీ వర్షాలు, వరదలపై ఉదయం ఉన్నతస్థాయి సమీక్ష అనంతరం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే ద్వారా ఆయా ప్రాంతాలను పరిశీలించారు.

Skip to content