
Hon’ble Governor Shiv Pratap Shukla & Hon’ble CM Revanth Reddy Unveil Telangana Thalli Statue at Assembly
శాసనసభ ప్రాంగణంలో.. తెలంగాణ జాతి గౌరవం, నిరంతర స్పూర్తికి నిలువెత్తు ప్రతిబింబంగా, అస్తిత్వం, సంస్కృతికి ప్రతిరూపమైన శక్తి స్వరూపిణి “తెలంగాణ తల్లి” విగ్రహాన్ని రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా గారు ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారితో కలిసి గవర్నర్ గారు విగ్రహాన్ని ఆవిష్కరించారు.








