
Hon’ble CM Shri A. Revanth Reddy participated in the Ravi Narayana Reddy Memorial National Award 2025 ceremony and confers the honor on Former SC Judge Justice B. Sudarshan Reddy in Hyd.
‘తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు’ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర సమరయోధుడు, పద్మవిభూషణ్ ‘రావి నారాయణ రెడ్డి స్మారక జాతీయ పురస్కారం – 2025’ను ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి అందజేశారు.




