
Hon’ble CM Sri A. Revanth Reddy Pays Floral Tributes to the Martyrs at Telangana Amaraveerula Stupam, Gun Park, Hyderabad on the Occasion of Telangana Praja Palana Dinotsavam 2026.
తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎదురుగా గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ పోరాటయోధుల త్యాగాలను స్మరించుకున్నారు.




