Skip to main content

Video Gallery

Hon’ble CM Sri A. Revanth Reddy inaugurates various development works in the Cyberabad Municipal Corporation I addresses the public at Miyapur Cross Roads.

ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయ భవనంతో పాటు మొత్తం రూ. 1,674.74 కోట్ల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Unveils Plaques for Foundation Stones of Malkajgiri Municipal Corporation Office & other Development Works at Uppal Baghayath.

ఉప్పల్ భగాయత్ – ఫేజ్ III లో 10 ఎకరాల విస్తీర్ణంలో రూ.98 కోట్లతో నిర్మించే మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ భవనానికి ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, దామోదర రాజనర్సింహ గారితో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Read More »

Hon’ble CM Sri Revanth Reddy Lays Foundation Stone for the Integrated Fruit Market & Integrated Sub-Registrar Office Complex at Koheda.

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్, కోహెడలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్‌ను ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు. మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు గారు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Read More »

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy Speaks at The Hindu Huddle 2026: India in Dialogue by The Hindu in Bengaluru.

ది హిందూ #TheHindu దినపత్రిక బెంగుళూరులో నిర్వహించిన ది హిందూ హడిల్ చర్చా గోష్ఠిలో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. ది హిందూ డైరెక్టర్ ఎన్. రామ్ గారు అడిగిన తెలంగాణ అభివృద్ధి ప్రణాళికలు, రాజకీయ, సామాజిక, పరిపాలనా, వ్యక్తిగత అంశాలకు సంబంధించిన అనేక ప్రశ్నలకు ముఖ్యమంత్రి గారు విడమరిచి చెప్పారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Inspecting the Project Works of the Makthal–Narayanpet–Kodangal Lift Irrigation Scheme at Makthal.

ఉమ్మడి మహబూబ్‌నగర్ నీటి పారుదల ప్రాజెక్టుల పనులను పరిశీలించడానికి జిల్లాలో సుడిగాలి పర్యటన చేస్తున్న ముఖ్యమంత్రి గారు మక్తల్ – నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకం ప‌నులను పరిశీలించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in a Briefing on MNKLIS and Proposed Barrages on the Bhima and Krishna Rivers at Makthal.

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని నీటి పారుదల ప్రాజెక్టుల పనులను పరిశీలించడానికి ఈరోజు బెంగుళూరు నుంచి నేరుగా నారాయణపేట జిల్లా మక్తల్ చేరుకున్న ముఖ్యమంత్రి గారు మొదటగా మక్తల్ – నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకంపై జరుగుతున్న పనులను వివరించే ఫోటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు.

Read More »
Skip to content