
Hon’ble CM Sri A. Revanth Reddy Inaugurates New Balamrutham Plant at IDA Nacharam, Hyderabad
హైదరాబాద్ నాచారం ఐడీఏ ప్రాంతంలో తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బాలామృతం కొత్త ప్లాంటును ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. అనంతరం బాలామృతం ఉత్పత్తి, ప్యాకింగ్ ప్రాసెస్ యూనిట్ను పరిశీలించారు. పరిసరాల్లో మొక్కను నాటారు.








