
Hon’ble Chief Minister Sri A. Revanth Reddy inspected the renovation works of the Legislative Council building
శాసనమండలి భవన పునరుద్ధరణ పనులను ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పరిశీలించారు. మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, శాసనసభ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారితో కలిసి మండలి సమావేశ మందిర పునరుద్ధరణ, మరమ్మతు పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.








