
Hon’ble CM Sri A. Revanth Reddy Participated in a Briefing on MNKLIS and Proposed Barrages on the Bhima and Krishna Rivers at Makthal.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నీటి పారుదల ప్రాజెక్టుల పనులను పరిశీలించడానికి ఈరోజు బెంగుళూరు నుంచి నేరుగా నారాయణపేట జిల్లా మక్తల్ చేరుకున్న ముఖ్యమంత్రి గారు మొదటగా మక్తల్ – నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకంపై జరుగుతున్న పనులను వివరించే ఫోటో ఎగ్జిబిషన్ను పరిశీలించారు.






