
Hon’ble CM Sri A. Revanth Reddy Participated in Telangana Tourism Conclave 2025 at Shilparamam, Hyderabad.
ప్రపంచ పర్యాటక దినోత్సవం రోజున శిల్పారామం, సంప్రదాయ వేదికలో ‘టూరిజం కాంక్లేవ్ -2025’ లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు, వాకిటి శ్రీహరి గారు, సలహాదారు వేం నరేందర్ రెడ్డి గార్లతో కలిసి ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు.




