Skip to main content

Video Gallery

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in Sri Vasavi Mahashakthi Mahotsavam Organised by TG Arya Vaishya Corporation at LB Stadium, Hyderabad.

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించిన శ్రీ వాసవీ మహాశక్తి మహోత్సవంలో ముఖ్యమంత్రి గారు పాల్గొని ప్రసంగించారు. “రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఆర్యవైశ్యులు వెన్నెముక లాంటి వారు. తెలంగాణ పునర్నిర్మాణంలోనే కాకుండా సంస్కృతి, ఆర్థికాభివృద్ధిలో భాగస్వాములు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy inaugurated an oil palm processing plant in Narmetta, Nangunuru Mandal, Siddipet Dist.

సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలో ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కేవలం 17 నెలల కాలంలో నిర్మాణం పూర్తి చేసిన ఆయిల్ పామ్ కర్మాగారాన్ని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రారంభించి రాష్ట్ర రైతులకు అంకితమిచ్చారు. రైతు ఉత్సవాలు కార్యక్రమంలో భాగంగా మంత్రులతో కలిసి కర్మాగారాన్ని ప్రారంభించి పరిశీలించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy participated in the Telangana Gaddar Film Awards-2025 ceremony at HITEX, Hyderabad | TGFA |

హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో నిర్వహించిన తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల (TGFA) బహూకరణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy participated in Sri Paraabhava Nama Ugadi Vedukalu at Ravindra Bharati, Hyderabad.

తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతి శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో నిర్వహించిన శ్రీ పరాభవ నామ ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారితో కలిసి పాల్గొన్నారు.

Read More »

Hon’ble Governor Shiv Pratap Shukla & Hon’ble CM Revanth Reddy Unveil Telangana Thalli Statue at Assembly

శాసనసభ ప్రాంగణంలో.. తెలంగాణ జాతి గౌరవం, నిరంతర స్పూర్తికి నిలువెత్తు ప్రతిబింబంగా, అస్తిత్వం, సంస్కృతికి ప్రతిరూపమైన శక్తి స్వరూపిణి “తెలంగాణ తల్లి” విగ్రహాన్ని రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా గారు ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారితో కలిసి గవర్నర్ గారు విగ్రహాన్ని ఆవిష్కరించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in Dawat-e-Iftar Hosted by the Government of Telangana at LB Stadium in Hyd.

పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మైనారిటీ సంక్షేమ శాఖ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. “రంజాన్ మాసం ఒక పండుగ మాత్రమే కాదు. విలువలను గుర్తుచేసే పవిత్ర మాసం. నెల రోజులపాటు ఆత్మశుద్ధితో పరులకు సహకారం అందిస్తూ అందరితో సత్సంబంధాలను కొనసాగించడమే రంజాన్ మాసం పవిత్రత” అని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు తన సందేశంలో పేర్కొన్నారు.

Read More »
Skip to content