
Hon’ble CM Sri A. Revanth Reddy inaugurated an oil palm processing plant in Narmetta, Nangunuru Mandal, Siddipet Dist.
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలో ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కేవలం 17 నెలల కాలంలో నిర్మాణం పూర్తి చేసిన ఆయిల్ పామ్ కర్మాగారాన్ని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రారంభించి రాష్ట్ర రైతులకు అంకితమిచ్చారు. రైతు ఉత్సవాలు కార్యక్రమంలో భాగంగా మంత్రులతో కలిసి కర్మాగారాన్ని ప్రారంభించి పరిశీలించారు.








