
Hon’ble CM Sri Revanth Reddy Lays Foundation Stone for the Integrated Fruit Market & Integrated Sub-Registrar Office Complex at Koheda.
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్, కోహెడలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ను ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు. మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు గారు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.








