
Hon’ble CM Sri A. Revanth Reddy pays floral tributes to the martyrs at Telangana Amaraveerula Stupam, Gun Park.
సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు గన్ పార్కులోని తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం వద్ద పుష్పగుఛ్చం ఉంచి నివాళులు అర్పించారు.








