
Hon’ble CM Sri A. Revanth Reddy participated in ‘Praja Palana – Rythu Utsavalu’ | TG Oil Palm Factory Inauguration | Foundation Stone for Refinery and Other Dev Works | Rythu Bharosa Funds Release | Public Meeting at Narmetta, Siddipet Dist.
సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలో కేవలం 17 నెలల కాలంలో పూర్తి చేసిన ఆయిల్ పామ్ కర్మాగారాన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభించి రైతులకు అంకితమిచ్చారు. తర్వాత జిల్లాలో రూ. 775 కోట్ల విలువ చేసే వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించడంతో మరికొన్ని కొత్త పనులకు శంకుస్థాపన చేశారు.








