
Hon’ble Chief Minister Sri A. Revanth Reddy Participated in Sri Sathya Sai Baba’s 100th Birthday Celebrations at Puttaparthi.
పుట్టపర్తి హిల్ వ్యూ స్టేడియంలో జరిగిన సత్య సాయిబాబా శతజయంతి ఉత్సవాల్లో భారత ఉప రాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ గారు, త్రిపుర గవర్నర్ శ్రీ నల్లు ఇంద్రసేనా రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రి లోకేష్ గారితో కలిసి ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు.





