Skip to main content

Search Results

Hon’ble CM Sri A. Revanth Reddy Performs Bhoomi Pooja for Sri Lakshmi Narasimha Swamy Veda Patashala at Yadagirigutta & Launches Devt Works at Temple City.

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పరిధిలో తెలంగాణలోనే అతిపెద్ద వేద పాఠశాల సముదాయ నిర్మాణానికి భూమిపూజ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. కంచికామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి దివ్య సమక్షంలో జరిగిన ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పాల్గొని భూమిపూజ చేశారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in Darshan and Pooja at Sri Lakshmi Narasimha Swamy Temple, Yadagirigutta, Yadadri Bhuvanagiri District

పవిత్ర పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కంచికామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి ఆశీస్సులు తీసుకుని స్వామి వార్లను దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి గారికి ఆశీర్వచనం అందించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Performs Bhoomi Pooja for Sri Lakshmi Narasimha Swamy Veda Patashala at Yadagirigutta & Launches Devt Works at Temple City.

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పరిధిలో తెలంగాణలోనే అతిపెద్ద వేద పాఠశాల సముదాయ నిర్మాణానికి భూమిపూజ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. కంచికామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి దివ్య సమక్షంలో జరిగిన ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పాల్గొని భూమిపూజ చేశారు.

Read More »

రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం ఎదురుగా ఉన్న ఆ మహానేత విగ్రహానికి ముఖ్యమంత్రి గారు పుష్పాంజలి ఘటించారు.

రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం ఎదురుగా ఉన్న ఆ మహానేత విగ్రహానికి ముఖ్యమంత్రి గారు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశానికి రాజీవ్ గాంధీ గారు చేసిన సేవలను స్మరించుకున్నారు.

Read More »

రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం ఎదురుగా ఉన్న ఆ మహానేత విగ్రహానికి ముఖ్యమంత్రి గారు పుష్పాంజలి ఘటించారు.

మహాత్మగాంధీ, ఇందిరాగాంధీ లాంటి మహానాయకుల స్ఫూర్తితో పనిచేస్తూ రాజీవ్ గాంధీ గారు దేశ సమగ్రత కోసం ప్రాణాలర్పించారని అన్నారు. టెలికాం, కంప్యూటర్ లాంటి ఆధునిక సాంకేతిక విప్లవం తేవడమే కాకుండా పరిపాలనలో మహిళలను భాగస్వామ్యం చేసినప్పుడే దేశం పురోభివృద్ధి సాధిస్తుందని భావించి స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లు కల్పించారని పేర్కొన్నారు.

Read More »

ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని 2025 బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్ అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు.

డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (MCRHRD) లోని బోధి పెవిలియన్‌లో జరిగిన ఈ సమావేశంలో హెచ్‌ఆర్‌డి వైస్‌ చైర్‌పర్సన్ శాంతి కుమారి గారు, కోర్స్ డైరెక్టర్ డాక్టర్ కందుకూరి ఉషా రాణి గారు ఉన్నారు.

Read More »

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy Participated in Way2news conclave 2026 at JRC Convention, Hyderabad.

“రానున్న పదేళ్లలో తెలంగాణ ఎలా ఉండబోతోంది” అన్న థీమ్‌తో వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్‌లో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. రాష్ట్రంలోని సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, ప్రభుత్వ లక్ష్యాలు, ప్రణాళికలు, రాజకీయాల వంటి అనేక అంశాలకు సంబంధించిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి గారు సూటిగా, నిర్మొహమాటంగా ఈ వేదిక ద్వారా తన అభిప్రాయాలను వెల్లడించారు.

Read More »

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy Participated in Way2news conclave 2026 at JRC Convention, Hyderabad.

“రానున్న పదేళ్లలో తెలంగాణ ఎలా ఉండబోతోంది” అన్న థీమ్‌తో వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్‌లో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. రాష్ట్రంలోని సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, ప్రభుత్వ లక్ష్యాలు, ప్రణాళికలు, రాజకీయాల వంటి అనేక అంశాలకు సంబంధించిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి గారు సూటిగా, నిర్మొహమాటంగా ఈ వేదిక ద్వారా తన అభిప్రాయాలను వెల్లడించారు.

Read More »

రాష్ట్రంలో మెగా గ్రోత్ కరిడార్ల అభివృద్ధి, వాటి ప్రణాళికలపై ముఖ్యమంత్రి గారు ఎంసీఆర్ హెచ్ఆర్డీలో మున్సిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు ఇతర ప్రాంతాలకు సంబంధించి మెగా గ్రోత్ కారిడార్‌ల్లో ఏకరీతి అభివృద్ధి ప్రణాళికలను అమలు చేయాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అధికారులకు ఆదేశించారు. వరంగల్, కరీంనగర్, ఖమ్మం కార్పొరేషన్ల అభివృద్ధి చేసే గ్రోత్‌ కారిడార్ భవిష్యత్తు తెలంగాణకు అత్యంత కీలకమని చెప్పారు.

Read More »

ఉబర్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) దారా ఖోస్రోషాహి గారి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి గారితో జూబ్లీహిల్స్ నివాసంలో భేటీ అయింది.

హైదరాబాద్ లో ఉన్న ఉబర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను విస్తరిస్తున్నట్లు ఖోస్రోషాహి గారు తెలిపారు. అమెరికా వెలుపల ఏర్పాటు చేసిన తొలి సెంటర్ ఇదేనని, ఇక్కడ 600 మంది ఇంజినీర్లు పనిచేస్తున్నట్లు వివరించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఉబర్ కార్పొరేట్ ఆఫీస్ నిర్మాణానికి ఆసక్తిని వ్యక్తీకరించారు.

Read More »
Skip to content