ప్రధాన కంటెంట్‌కు వెళ్లడానికి

Search Results

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy participated in the Ponthuvallu MP Merit Award 2025.

కేరళలోని అలప్పుళలో లోక్‌సభ సభ్యుడు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ కేసీ వేణుగోపాల్ గారు ప్రతిభ కనబరిచే విద్యార్థినీ విద్యార్థులకు ఎంపీ మెరిట్ అవార్డులు-2025 బహూకరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

Read More »

CM Sri A. Revanth Reddy conducted a review of the Education Department at the Integrated Command and Control Centre (ICCC).

పాఠ‌శాల‌లు మొద‌లు విశ్వవిద్యాల‌యాల వ‌ర‌కు ప్ర‌తి విద్యా సంస్థ‌లోనూ మెరుగైన విద్యా బోధ‌న, బోధ‌న‌లో నాణ్య‌తా ప్ర‌మాణాలు మ‌రింత‌గా పెంచాల‌ని ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు

Read More »

CM Sri A. Revanth Reddy conducted an aerial survey in the flood-affected areas.

పలు జిల్లాల్లో భారీ వర్షాలు, వరదలపై ఉదయం ఉన్నతస్థాయి సమీక్ష అనంతరం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే ద్వారా ఆయా ప్రాంతాలను పరిశీలించారు.

Read More »

హైదరాబాద్ లో జరిగిన స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణ పాలక మండలి తొలి స‌మావేశంలో పాల్గొన్న ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి

ఖేలో ఇండియా, కామ‌న్ వెల్త్‌, ఒలింపిక్స్ ఇలా ఏ పోటీలు నిర్వ‌హించినా వాటిలో తెలంగాణ‌కు అవ‌కాశం క‌ల్పించాల‌ని తెలంగాణ స్పోర్ట్స్ హ‌బ్ తీర్మానం చేసింది.

Read More »

CM Sri A. Revanth Reddy Inaugurated the Newly Constructed Hostels and Lays Foundation Stones for Various Buildings at Osmania University.

వర్సిటీలో విద్యార్థుల కోసం నూతన హాస్టల్ భవనాలు, రీడిండ్ రూమ్ నిర్మాణాలకు శంకుస్థాపన, కొత్తగా నిర్మించిన దుందుభి, భీమ హాస్టల్ భవనాలకు ప్రారంభోత్సవం చేశారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Inaugurated the Newly Constructed Hostels and Lays Foundation Stones for Various Buildings at Osmania University.

ఉస్మానియా యూనివర్సిటీలో గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్, లైబ్రరీ రీడింగ్ రూమ్ నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీలో కొత్తగా నిర్మించిన దుందుభి, భీమ హాస్టల్స్ భవనాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి.

Read More »

CM Sri. A. Revanth Reddy participated in the Asia Pacific Bio Design Innovation Summit 2025 at AIG Hospitals.

హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో జరిగిన ‘ఆసియా పసిఫిక్ బయో డిజైన్ ఇన్నొవేషన్ సమ్మిట్ 2025’ లో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. ఈ వేదికగా “Innovation of Bharat – The BioDesign Blueprint”ను ఆవిష్కరించారు.

Read More »

Hon’ble Chief Minister Sri. A. Revanth Reddy participated in the Asia Pacific Bio Design Innovation Summit 2025 at AIG Hospitals.

హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో జరిగిన ‘ఆసియా పసిఫిక్ బయో డిజైన్ ఇన్నొవేషన్ సమ్మిట్ 2025’ లో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. ఈ వేదికగా “Innovation of Bharat – The BioDesign Blueprint”ను ఆవిష్కరించారు.

Read More »
Skip to content