
Hon’ble CM Sri A. Revanth Reddy inaugurated the renovated Legislative Council Building at the Legislature Assembly Premises, Nampally, Hyd.
చారిత్రక శాసనసభ ప్రాంగణంలో పునరుద్ధరించిన శాసనమండలి భవనాన్ని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు, మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ గారు, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారితో పాటు మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి గారు శాసనమండలి భవనాన్ని ప్రారంభించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.




