
Hon’ble Chief Minister of Telangana Shri A. Revanth Reddy met Hon’ble Prime Minister Shri Narendra Modi in New Delhi
తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారిని మర్యాదపూర్వకంగా కలిసి, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ప్రధాన అంశాలను చర్చించారు.








