
CM Sri. A. Revanth Reddy will participated in Release of Book “ప్రజలకథే నా ఆత్మకథ” at Shilpakalavedika, Madhapur
హైదరాబాద్ శిల్పకళా వేదికలో అలయ్ బలయ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకుడు, హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారి “ప్రజలకథే నా ఆత్మకథ” పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి గారు పాల్గొని ప్రసంగించారు.








