Skip to main content

Search Results

CM Sri. A. Revanth Reddy will participated in Release of Book “ప్రజలకథే నా ఆత్మకథ” at Shilpakalavedika, Madhapur

హైదరాబాద్ శిల్పకళా వేదికలో అలయ్ బలయ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకుడు, హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారి “ప్రజలకథే నా ఆత్మకథ” పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి గారు పాల్గొని ప్రసంగించారు.

Read More »

CM Sri A. Revanth Reddy Lays Foundation Stones for Development Works and Addresses Public Meeting at Yadadri Bhuvanagiri Dist.

యాదాద్రి భువనగిరి జిల్లా, ఆలేరు నియోజకవర్గంలోని తిరుమలాపురంలో ‘ప్రజాపాలన – ప్రగతిబాట’ కార్యక్రమంలో భాగంగా గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణంతో పాటు మొత్తంగా 1,051.45 కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు.

Read More »

CM Sri A. Revanth Reddy participated in Telangana State Formation Day celebrations at Parade Grounds, Secunderabad.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించి సాయుధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమానికి జపాన్ కితాక్యిషూ మేయర్ కజుహిసా టక్యూచీ రాష్ట్ర అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy participated in Gurukula Awards Function at Babu Jagjivan Ram Bhavan, Hyderabad.

బాబూ జగ్జీవన్‌రామ్ భవన్‌లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (TGSWREIS) ఆధ్వర్యంలోని ఎస్సీ గురుకులాల నుంచి ఐఐటీ, ఎన్ఐటీల్లాంటి ప్రఖ్యాత సంస్థల ప్రవేశాలతో పాటు వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 10 వ తరగతి, ఇంటర్ విద్యార్థులకు అవార్డుల బహూకరణ, ఉత్తమ ఫలితాలు సాధించిన గురుకులాలకు ప్రోత్సాహకాలు అందించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు.

Read More »

Hon’ble Chief Minister of Telangana Shri A. Revanth Reddy met Hon’ble Prime Minister Shri Narendra Modi in New Delhi

తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారిని మర్యాదపూర్వకంగా కలిసి, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ప్రధాన అంశాలను చర్చించారు.

Read More »

Hon’ble CM Shri A. Revanth Reddy met Hon’ble Union Minister for Heavy Industries Shri H.D. Kumaraswamy in New Delhi.

హైద‌రాబాద్‌ నగరానికి మ‌రో 800 ఎల‌క్ట్రిక్ బ‌స్సులు (#EV) కేటాయించాల‌ని ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు కేంద్ర భారీ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి గారికి విజ్ఞ‌ప్తి చేశారు.

Read More »

Hon’ble CM Shri A. Revanth Reddy attended 10th NITI Aayog Governing Council.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్‌ 10 వ సమావేశంలో ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, దేశ సమగ్రాభివృద్ధి, తెలంగాణ పునర్నిర్మాణానికి అనుసరిస్తున్న విధివిధానాలు, భవిష్యత్తు లక్ష్యాలను సమగ్రంగా వివరించారు.

Read More »

Sri A. Revanth Reddy participates in various development programs and a public meeting at Pastapur, Zaheerabad.

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో మంత్రులు దామోదర రాజనర్సింహ గారు, కొండా సురేఖ గారు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి గారు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.

Read More »

CM Sri A. Revanth Reddy participated in the inauguration of Kendriya Vidyalaya at Machnoor Village, Jharasangam Mandal, Sangareddy District.

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం మచునూరులో నిర్మించిన కేంద్రీయ విద్యాలయ నూతన భవనాన్ని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు.

Read More »
Skip to content