Skip to main content

Search Results

Hon’ble CM Revanth Reddy participated in development works & public meeting at MVS College Grounds, Mahabubnagar.

‘ప్రజాపాలన – ప్రగతి బాట’ కార్యక్రమంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలో వెయ్యి కోట్ల రూపాయలకు పైగా పలు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు.

Read More »

Hon’ble CM Revanth Reddy participated in Bhoomi Puja for IIIT Mahabubnagar, interacts with students at Chitteboyinapalli (Jadcherla).

మహబూబ్ నగర్ జిల్లా జిల్లా జడ్చర్ల మండలం చిట్టబోయినపల్లిలో రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (IIIT) కు భూమిపూజ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి గారు విద్యార్థులతో ముఖాముఖి సంభాషించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు ప్రస్తావించిన అంశాలపై ముఖ్యమంత్రి గారు స్పందించి, విద్యకు ఉన్న ప్రాధాన్యతను వివరించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy at Koluvula Panduga – Appointment Letters to TGPSC Group-III Candidates at Shilpakala Vedika, Hyderabad.

ప్రజా పాలనలో కొలువుల పండుగలో భాగంగా హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 25 శాఖలకు సంబంధించిన గ్రూప్–IIIలో ఎంపికైన 1,370 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను లాంఛనంగా అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, కొత్తగా ఎంపికైన ఉద్యోగులు రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy participated in public meeting at NTR Stadium, Nirmal town, Nirmal district.

ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలో రూ. 386.46 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్మల్ పట్టణంలో నిర్వహించిన “ప్రజా పాలన – ప్రగతి బాట” బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు.

Read More »

Hon’ble CM Revanth Reddy inaugurated Sadarmat Barrage and releases water for Yasangi crops at Nirmal district.

నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ గ్రామంలో సదర్మట్‌ బ్యారేజీని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రారంభించి, యాసంగి పంటకు నీటిని విడుదల చేశారు.

Read More »

Hon’ble CM Revanth Reddy participated in inauguration of Chanaka-Korata Pump House & release of water into main canals at Adilabad District.

ఆదిలాబాద్ జిల్లా భోరాజ్ మండలం హతిఘాట్‌లో చనాక-కొరాటా బ్యారేజ్ పంప్‌హౌస్‌ను ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. లోయర్ పెనుగంగ్ ప్రాజెక్ట్ ప్రధాన కాలువకు నీటిని విడుదల చేశారు.

Read More »

Hon’ble CM Revanth Reddy participated in 84th Birth Anniversary of late S. Jaipal Reddy at Spoorthi Sthal, Necklace Road, Hyderabad.

కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ సూదిని జైపాల్ రెడ్డి గారి 84వ జయంతి సందర్భంగా, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ పీవీ మార్గ్ (నెక్లెస్ రోడ్) లోని వారి స్మారక స్థలమైన స్ఫూర్తి స్థల్ వద్ద పుష్పాంజలి ఘటించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in Arrive Alive (Road Safety Awareness Programme) at Yousufguda Indoor Stadium.

రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో అరైవ్ అలైవ్ ( Arrive Alive) రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు పాల్గొని ప్రసంగించారు

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in Telangana Gazetted Officers Association Diary Release at Dr. B. R. Ambedkar State Secretariat.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ రూపొందించిన 2026 డైరీ, క్యాలెండర్‌ను ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy participated in the launch of Bala Bharosa and Pranamam schemes at Jyotirao Phule Praja Bhavan.

జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు దివ్యాంగులకు సహాయ ఉపకరణాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రులు దామోదర రాజనర్సింహ గారు, ధనసరి అనసూయ సీతక్క గారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారితో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Read More »
Skip to content