
Hon’ble CM Sri A. Revanth Reddy Unveils Plaques for Foundation Stones of Malkajgiri Municipal Corporation Office & other Development Works at Uppal Baghayath.
ఉప్పల్ భగాయత్ – ఫేజ్ III లో 10 ఎకరాల విస్తీర్ణంలో రూ.98 కోట్లతో నిర్మించే మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ భవనానికి ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, దామోదర రాజనర్సింహ గారితో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.





