
Hon’ble Chief Minister Sri A. Revanth Reddy participated in the Ponthuvallu MP Merit Award 2025.
కేరళలోని అలప్పుళలో లోక్సభ సభ్యుడు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ కేసీ వేణుగోపాల్ గారు ప్రతిభ కనబరిచే విద్యార్థినీ విద్యార్థులకు ఎంపీ మెరిట్ అవార్డులు-2025 బహూకరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.





