Latest News

Hon’ble CM Sri A. Revanth Reddy participated in Sri Paraabhava Nama Ugadi Vedukalu at Ravindra Bharati, Hyderabad.

తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతి శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో నిర్వహించిన శ్రీ పరాభవ నామ ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారితో కలిసి పాల్గొన్నారు.

Read More »

Hon’ble Governor Shiv Pratap Shukla & Hon’ble CM Revanth Reddy Unveil Telangana Thalli Statue at Assembly

శాసనసభ ప్రాంగణంలో.. తెలంగాణ జాతి గౌరవం, నిరంతర స్పూర్తికి నిలువెత్తు ప్రతిబింబంగా, అస్తిత్వం, సంస్కృతికి ప్రతిరూపమైన శక్తి స్వరూపిణి “తెలంగాణ తల్లి” విగ్రహాన్ని రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా గారు ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారితో కలిసి గవర్నర్ గారు విగ్రహాన్ని ఆవిష్కరించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in Dawat-e-Iftar Hosted by the Government of Telangana at LB Stadium in Hyd.

పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మైనారిటీ సంక్షేమ శాఖ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. “రంజాన్ మాసం ఒక పండుగ మాత్రమే కాదు. విలువలను గుర్తుచేసే పవిత్ర మాసం.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in ‘Musi Invites’ – A Presentation on Musi River Rejuvenation (Phase I) by MRDCL in Hyderabad.

మూసీ నది పునరుజ్జీవం ఫేజ్ -1 పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సదస్సులో ముఖ్యమంత్రి గారు ప్రసంగించారు. మూసీ చారిత్రక పరిణామాలు, ప్రాజెక్టు లక్ష్యాలు, దాని ఆవశ్యకతను వివరిస్తూ, ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడంలో ప్రజాప్రతినిధులు, నిపుణులు, నిష్ణాతులు, పౌరులు తమ సూచనలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in Inauguration of Allu Arjun’s Allu Cinemas at Kokapet, Hyd.

సినీ నిర్మాత అల్లు అరవింద్ గారి కుటుంబం కోకాపేటలో నిర్మించిన దేశంలోని అతిపెద్ద డోల్బీ అల్లు సినిమాస్ (Allu Cinemas)ను ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణలో ఐటీ, ఫార్మా రంగాల తరహాలో సినిమా ఇండస్ట్రీగా ఎదగాలని ఆకాంక్షించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in Inauguration of Medicover Hospital at Kokapet, Hyd.

హైదరాబాద్ కోకాపేట ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో కొత్తగా నిర్మించిన మెడికవర్ ఆసుపత్రిని ముఖ్యమంత్రి గారు మంత్రి దామోదర రాజనర్సింహ గారితో కలిసి ప్రారంభించారు.

Read More »