
CM Sri. A. Revanth Reddy Flags Off Haj Pilgrims’ Buses at Haj House, Nampally, Hyderabad.
హజ్ యాత్రికులకు వీడ్కోలు పలుకుతూ సంబంధించిన బస్సులను నాంపల్లి హజ్ హౌజ్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, యాత్రికులకు శుభాభినందనలు తెలియజేశారు.







