
ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని హైదరాబాద్లోని అమెరికా కాన్సుల్ జనరల్ శ్రీమతి లారా విలియమ్స్ గారు మర్యాదపూర్వకంగా కలిశారు.
ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని హైదరాబాద్లోని అమెరికా కాన్సుల్ జనరల్ శ్రీమతి లారా విలియమ్స్ గారు మర్యాదపూర్వకంగా కలిశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన ఈ సమావేశంలో అమెరికా కాన్సులేట్ అధికారులు కూడా పాల్గొన్నారు.








